కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నాగార్జునసాగర్ నిండుగా నీళ్లున్నా కడమ కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం గుప్పెడు మందితో ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం �
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమించానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఖమ్మం మొత్తాన్ని ఒక�
ఇకడ నేను మంత్రిగా ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే పదవిలో కూడా లేని తుమ్మల ఇవన్నీ తాను ఎలా చేశాడో.. అర్ధం కావట్లేదని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేయకపోయినా వారి అనుచరులు, పార్టీ నేతలు అభ్యర్థుల తరఫున మంగళ
CM KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్ మూడోసారి ఖమ్మం, కొత్తగ
ఖమ్మం నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో ముందంజలో నిలిచింది.
అభివృద్ధికి ఐకాన్లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు.
తెలంగాణ సమాజ జాతిపిత సీఎం కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయగల ధీశాలి అని కొనియాడారు.
వాడవాడకు పువ్వాడ’లో భాగంగా బుధవారం రెండో రోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వన్టౌన్, ఖానాపురం, అల్లీపురం తదితర డివిజన్లలోని 104 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ
మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)తో తెలంగాణ సర్కార్ది పేగుబంధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం