హైదరాబాద్ : ఉక్రెయిన్పై (Ukraine) రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్ సైనికులు ధీటుగా స్పందిస్తున్నారు. లుహాన్స్ రీజియన్లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్�
‘ఉక్రెయిన్ ఆక్రమణ’కు రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయని, ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభం అయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. పశ్చిమ దేశ
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైందన్న వార్తలు సోమవారం గుప్పుమన్నాయి. తమ దేశంలోకి చొరబడి, విధ్వంసానికి యత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్టు రష్యా ప్రకటించడం కలకలం రేపింది.
తూర్పు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంలో భాగంగా కార్యాచరణ రూపొందించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు.
రష్యా దళాలు ఉక్రెయిన్పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజు
రష్యాపై దాదాపుగా అన్ని దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడికి దిగితే మాత్రం అత్యంత ముఖ్యమైన నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు
ఉక్రెయిన్పై దాడులు చేయడానికి రష్యా సర్వసన్నద్ధమైంది. సేనలను కూడా మోహరించింది. ఓ వైపు అమెరికా హెచ్చరిస్తున్నా… ఈ నెల 16న ఉక్రెయిన్పై దాడులు చేసేందుకు రష్యా ప్లాన్ వేసిందని రిపోర్టులు కూడ�
ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడానికి రెడీ అయిపోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 16న ఉక్రెయిన్పై దాడులకు దిగాలని రష్యా అధ్యక్షుడు వ్లాద్మీర్ పుతిన్ ముహూర్తం కూడా నిర్ణయించుకున�
మాస్కో: జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను రష్యా పరీక్షించింది. పది జిర్కాన్ మిసైళ్లను పరీక్షించినట్లు రష్యా వార్తా సంస్థ తెలిపింది. యుద్ధ నౌక అడ్మిరల్ గోర్ఖోవ్ నుంచి ఆ క్షిపణులను
కరోనా కట్టడికి పుతిన్ నిర్ణయంమాస్కో, అక్టోబర్ 20: దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు ముకుతాడు వేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 3