వార్త కూడా సరుకే. ప్రసార మాధ్యమాలపై పెట్టుబడిదే పైచేయి అయినప్పుడు సరుకుల అమ్మకాలు పెంచే వార్తలు దట్టించే పని పెరిగిపోయింది. కళలు, సామాజిక రంగాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అటు పెట్టుబడికి అవసరం లేని, ఇటు �
చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టి, సన్న సెగ రాగానే ఇంత చాయపత్తా వేసి, అందులోనే అల్లమింత వేసి, రెండు యాలకులు దంచి కొట్టి.. రెండు పొంగులు వచ్చేదాకా మరగనిచ్చి, తగినంత చక్కెర వేసి.. మరో పొంగు వచ్చాక.. వడగట్టుకున్న చా�
ప్రతి పదమూ ఓ విశేషార్థాన్ని కలిగి ఉంటుంది. ఆ పదాలే.. పదములుగా దైవాన్ని స్తుతిస్తే.. అంతకన్నా పరమార్థం ఏముంటుంది? రచయిత ఆళ్లపల్లి రవీంద్రరావు తనదైన భక్తి భావాన్ని ‘శివ పదములు’, ‘సాయి పదములు’ పేరుతో ఆవిష్కర�
సాహితీ ప్రపంచాన్ని చదవాలంటే ఆసక్తే కాదు సమయమూ ఉండాలి. సాహిత్యాభిలాష ఎంత ఉన్నా ఉండేది నూరేళ్ల జీవితమే. ఈ కొంతలో ఎంతోకొంత చదివే సాహిత్యం ఉత్తమమైనదై ఉండాలి. ఉత్తమ సాహిత్యం కోసం కొన్ని జాబితాలు తిరగేస్తూ ఉం�
కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకల�
అనగనగా కథలన్నీ కంచికి పోయేవే! కానీ, కంచికి చేరని ఈ కథలు కాశీ మజిలీలో పుట్టాయి. అలనాడు పేదరాసి పెద్దమ్మ చెప్పిన కథలు, సాలభంజికలు వివరించిన కథలు తరాలుగా ఊ కొడుతూ విన్నాం. వీటిలో కొన్ని కాశీ యాత్రలో ఊరినవి అయి
ఒక కథ రాయాలంటే.. రచయిత తన శక్తియుక్తులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. సరైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. రాసే కథల్లో ప్రారంభ ముగింపులు ఆసక్తికరంగా మలచాలి. అలాంటి లక్షణాలున్న రచనలు చేయడంలో.. ఐతా చంద్రయ్య ప్రసి
చరిత్ర అంటే కళ్లతో చూడని గతాన్ని చెప్పేదేనని అనుకోవడం అక్షర సత్యమే. కానీ, ఇది అర్ధ సత్యం. ఇప్పటిదాకా అలాంటి పుస్తకాలే మన చేతికి రావడమే అందుకు కారణం. ఇటీవలే జరిగిపోయిన రాజకీయ పరిణామాలు చరిత్ర పుస్తకాల్లో క
‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�
చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచన�
అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఇబ్బడిముబ్బడిగా వస్తు వినియోగమే. అయితే, వీటి విపరిణామాల గురించి చాలా రోజుల వరకు పట్టించుకోలేదు. ఫలితంగా వాయు, జల, భూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.
ఇప్పుడు నలభై దాటకముందే గుండెనొప్పితో కుప్పకూలిపోతున్న వాళ్ల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు, పని ఒత్తిడిలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లు, ఇతర శారీరక సమస్యలపై అవగాహన లేమి�
జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది. ఆయన ఆస్థానంలో గజ సాహిణిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ద్వీపదేశపు రాజు అయ్యవంశానికి చెందిన పిన్నచోడుని కొడుకు. జాయప పేరు చెప్పగానే చరిత్ర పరిజ్ఞానం ఉన్నవ�
సంస్కృతి అంటే ఒక జాతి సమగ్ర జీవనవిధానం. సమాజంలోని మానవులు నేర్చుకొన్న, అలవరచుకొన్న నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, నీతుల కలబోతే సంస్కృతి. యుగయుగాలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ప్రవాహమే హైందవ సంస్కృతి. ఇందులోనుం�
జ్ఞాపకాలు - కథలు.. వీటిది విడదీయరాని బంధం! ప్రతి కథ పుట్టుకకూ.. ఏదో ఒక జ్ఞాపకమే మూలాధారం! జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అలా వెంటాడే జ్ఞాపకాలే..