ఈ మనుషులందరి కష్టాలను తీర్చడం ఆ భగవంతుడికి వీలుకాకే అమ్మను పుట్టించాడేమో! తన కలలను చంపుకొని భర్త, పిల్లలంటూ కుటుంబ భారాన్ని మోసే ఎంతోమంది తల్లుల ఆత్మగీతమే ఈ పుస్తకం. తన శేష జీవితంలో నచ్చిన ప్రదేశాలు, దైవద
బాలల సాహిత్యం అనగానే.. అనగనగా అనే మొదలయ్యే కథలే ఎక్కువ. అవన్నీ.. పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలే అయినా ఈ తరం పిల్లలకు ఇంకేదో కావాలి. ఆ కావాల్సిందేదో రేడియో దురికి అంకుల్గా పేరుగాంచిన బాలసాహితీవేత్త దురిక�
రామాయణమహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ - అంటే, రామాయణమనే మహామాలలో రత్నమైన పవనసుతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. రామాయణంలో శ్రీరాముని తరువాత అంతటి ఉదాత్తమైన పాత్ర ఏదైనా ఉన్నదంటే, అది నిస్సందేహంగా ఆంజన�
ఒకప్పుడు చందమామ కథలు చదువుతూ నిద్రపోయిన బాల్యం. మరి నేడు స్మార్ట్ఫోన్ దగ్గరుంటే గానీ పడుకోని దైన్యం. కథలకు ఆదరణ తగ్గిపోతుందన్న సమయంలోనే తెలంగాణ సారస్వత పరిషత్తు నేటి బాలలకు మేలైన బహుమతి అందించింది. ‘బ
మహిళా కోటా పుణ్యమా అని స్థానిక ఎన్నికల్లో మహిళలను సర్పంచ్లుగా, ఎంపిటీసీ, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకుంటున్నాం. గెలువు ఎవరిదైనా పెత్తనం మాత్రం మగాడిదే! అది వేరే విషయం అనుకోండి. కానీ, ప్రస్త�
మన జీవితాల్లోంచే కథలు పుట్టుకోస్తాయనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం. మధ్యతరగతి జీవితాలను కథా వస్తువులుగా చూపించే ప్రయత్నంలో రచయిత సఫలీకృతమయ్యారు. ఈ నిశ్శబ్ద ఖడ్గంలో ఉన్న పద్నాలుగు కథల్లోని అంతిమ సారాంశం సమ
‘సిక్కా’ అనే మాట విన్నప్పుడు.. అది ఒక విలుప్తమైన పదంగా అనిపిస్తుంది. అనిపించడం కాదు.. అది వాస్తవం కూడా. ‘సిక్కా’ అనే పదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. ఈ పదానికి ‘నాణెం’ అనే అర్థంలోనే వాడుక ఎక్కువగా ఉండేది
లోకం బాధను తన బాధ అనుకొని రాసే రచయితలు అరుదుగా ఉంటారు. అనుకోనిది రచయిత కె.వి.ఎస్.వర్మ ఆ కోవకే చెందుతారు. ఈ సంకలనంలో ఉన్న 21 కథల్లో విభిన్నమైన ఆలోచనలు దాగున్నాయి. తొలి కథలోనే రచయితలు రాసే కథలు, వారి నిజజీవితా�
సమాధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, సందేశాలు, ముగింపులు ఖచ్చితంగా ఉండనివి అబ్సర్డ్ కథలు. అవి పాఠకుల మస్తిష్కంలో ప్రశ్నలు మేల్కొల్పుతాయి. వారిని అంతర్మథనానికి గురి చేస్తాయి. నిశ్శబ్దం వెనుక గుసగుసలను విన
నవరసాల్లో శృంగారం మొదటిది. అది ఎంత పండితే జీవితానికి అంత పండుగ. అందుకే ప్రబంధ సాహిత్యంలో సింహభాగం ‘సరసం’గా సాగింది. నాటి కావ్యాల్లోనే కాదు, ఆధునిక సాహిత్యంలోనూ శృంగారం బంగారంలా మెరిసిపోయింది. ప్రేమ, ఆప్య�
వార్త కూడా సరుకే. ప్రసార మాధ్యమాలపై పెట్టుబడిదే పైచేయి అయినప్పుడు సరుకుల అమ్మకాలు పెంచే వార్తలు దట్టించే పని పెరిగిపోయింది. కళలు, సామాజిక రంగాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అటు పెట్టుబడికి అవసరం లేని, ఇటు �
చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టి, సన్న సెగ రాగానే ఇంత చాయపత్తా వేసి, అందులోనే అల్లమింత వేసి, రెండు యాలకులు దంచి కొట్టి.. రెండు పొంగులు వచ్చేదాకా మరగనిచ్చి, తగినంత చక్కెర వేసి.. మరో పొంగు వచ్చాక.. వడగట్టుకున్న చా�
ప్రతి పదమూ ఓ విశేషార్థాన్ని కలిగి ఉంటుంది. ఆ పదాలే.. పదములుగా దైవాన్ని స్తుతిస్తే.. అంతకన్నా పరమార్థం ఏముంటుంది? రచయిత ఆళ్లపల్లి రవీంద్రరావు తనదైన భక్తి భావాన్ని ‘శివ పదములు’, ‘సాయి పదములు’ పేరుతో ఆవిష్కర�
సాహితీ ప్రపంచాన్ని చదవాలంటే ఆసక్తే కాదు సమయమూ ఉండాలి. సాహిత్యాభిలాష ఎంత ఉన్నా ఉండేది నూరేళ్ల జీవితమే. ఈ కొంతలో ఎంతోకొంత చదివే సాహిత్యం ఉత్తమమైనదై ఉండాలి. ఉత్తమ సాహిత్యం కోసం కొన్ని జాబితాలు తిరగేస్తూ ఉం�
కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకల�