చరిత్ర అంటే కళ్లతో చూడని గతాన్ని చెప్పేదేనని అనుకోవడం అక్షర సత్యమే. కానీ, ఇది అర్ధ సత్యం. ఇప్పటిదాకా అలాంటి పుస్తకాలే మన చేతికి రావడమే అందుకు కారణం. ఇటీవలే జరిగిపోయిన రాజకీయ పరిణామాలు చరిత్ర పుస్తకాల్లో క
‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�
చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచన�
అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఇబ్బడిముబ్బడిగా వస్తు వినియోగమే. అయితే, వీటి విపరిణామాల గురించి చాలా రోజుల వరకు పట్టించుకోలేదు. ఫలితంగా వాయు, జల, భూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.
ఇప్పుడు నలభై దాటకముందే గుండెనొప్పితో కుప్పకూలిపోతున్న వాళ్ల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు, పని ఒత్తిడిలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లు, ఇతర శారీరక సమస్యలపై అవగాహన లేమి�
జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది. ఆయన ఆస్థానంలో గజ సాహిణిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ద్వీపదేశపు రాజు అయ్యవంశానికి చెందిన పిన్నచోడుని కొడుకు. జాయప పేరు చెప్పగానే చరిత్ర పరిజ్ఞానం ఉన్నవ�
సంస్కృతి అంటే ఒక జాతి సమగ్ర జీవనవిధానం. సమాజంలోని మానవులు నేర్చుకొన్న, అలవరచుకొన్న నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, నీతుల కలబోతే సంస్కృతి. యుగయుగాలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ప్రవాహమే హైందవ సంస్కృతి. ఇందులోనుం�
జ్ఞాపకాలు - కథలు.. వీటిది విడదీయరాని బంధం! ప్రతి కథ పుట్టుకకూ.. ఏదో ఒక జ్ఞాపకమే మూలాధారం! జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అలా వెంటాడే జ్ఞాపకాలే..
ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు, ఎన్నో దశలను దాటుకుని విజయతీరాలను చేరుకున్నది. ఈ ప్రయాణం అనేక వైరుధ్యాలు, సంఘర్షణలు, త్యాగాల సమాహారం. వీటన్నిటినీ జీవితంలో భాగంగా చిత్రించాల్సిన ఆవశ్యకతను గ
యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. ప
పిల్లల కథ అయినా, పెద్దల కథ అయినా ఆర్సీ కృష్ణస్వామిరాజు చేతిలో బంగారు నగలా నగిషీలు పొందుతుంది. తాజాగా ఆయన రాసిన ‘కార్వేటినగరం కథలు’ ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి. ఈ పుస్తకంలో 30 బాలల కథలు ఉన్నాయి. ప్రతి �