‘పుష్ప’ సినిమా సాధించిన విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మక దర్శకుడు సుకుమార్ను సీనియర్ నటుడు చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని,
Pushpa collections | సాధారణంగా నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్పై దారుణమైన ప్రభావం పడుతుంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కలెక్షన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజులవి. అలాంటిది యావరేజ్ టాక్ తెచ్చ�
Samantha in oo antava oooo antava Song | పుష్ఫ సినిమాలోనే ఈ పాట కుర్రకారుకు తెగ నచ్చేయడం. అవును.. ఈ పాటను యూత్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ పాట సూపర్ హిట్ అవడం ఒక ఎత్తు అయితే
తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ‘పుష్ప’ చిత్రానికి అద్వితీయ ఆదరణ లభిస్తుందన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వారు నిర్మించిన తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హ
‘నా మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో బన్నీ ఒకరు. తన మీద నాకున్న ప్రేమ మొత్తం సినిమాలో కనిపిస్తుంది’అని అన్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుష్ప’.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. మైత్�
‘దర్శకుడు సుకుమార్ సాంకేతిక నిపుణుల ప్రతిభకు విలువనిస్తుంటారు. ఆయనతో పనిచేయడం ప్రతిసారి కొత్త అనుభూతిని పంచుతుంది’ అని అన్నారు కళా దర్శకద్వయం రామకృష్ణ, మోనిక. వారు కళాదర్శకులుగా పనిచేసిన చిత్రం ‘పుష్
‘రికార్డుల గురించి నేను, సుకుమార్ ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమాను ప్రేక్షకులు ఏ స్థాయిలో నిలబెడతారు? ఎంత వసూళ్లు చేస్తుందనే లెక్కలు మేము ఏరోజు వేసుకోలేదు. హిట్ సినిమా చేయాలనే సంకల్పంతో కష్టపడ్డాం. ప్రేక
అగ్ర కథానాయిక సమంత ‘పుష్ప’ సినిమా కోసం తొలిసారి ఐటెంసాంగ్లో నర్తించింది. ఈ గీతానికి దేవిశ్రీప్రసాద్ హుషారైన మాస్ బీట్ అందించారు. ‘కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు..పొట్టి గౌనే వేస్తే పట్టిపట్టి చూస్త�
‘పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల ఈ సినిమాతో తీరింది. సుకుమార్ చెప్పిన కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అవుతుందనిపించింది’ అని అన్నారు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వార
‘దర్శకుడు సుకుమార్లో గొప్ప కవిహృదయం ఉంది. ఆయన సినిమాకు పాటలు రాయడం సవాల్గా భావిస్తుంటా. సుకుమార్ను ఒప్పించడం కాకుండా ప్రతి పాటతో మెప్పించే ప్రయత్నం చేస్తుంటా’ అని అన్నారు గేయరచయిత చంద్రబోస్. ఆయన సా�
‘పుష్ప’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. దీంతో ట్రైలర్ చూడాలనే ఆతృత పెరిగింది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 6న ‘పుష్�
ప్రత్యేకగీతాల్ని అందరు మెచ్చేలా జనరంజకంగా తీర్చిదిద్దిడంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ది అందెవేసిన చేయి. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో ప్రేక్షకుల్ని హుషారెత్తించే ఐటెంసాంగ్కు చోటుంటుంది. తాజా చిత్�
‘పుష్ప’ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదలైన �