కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. గురువా రం ఆయన జుంటుపల్లి రైతులతో కలిసి కలెక�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతలపై సీఎం రేవంత్రెడ్డికి లేదని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి నెల రోజులవుతున్నా కాంటా వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కాంగ్రెస్ నాయకుడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుర్రకాయలగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది.
కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తున్న రైతులపై ఓ కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది.
కొనుగోలు కేంద్రంలో కాంటాలైన ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొడకండ్
purchasing center | పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జొన్నల కొనుగోలు కేంద్రాని తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ procurment మేనేజర్ చంద్ర శేఖర్ శుక్�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నల్లగొండ, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల, మద్దిరాల, రామన్నపేట, పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో భార�
వానకాలం వడ్లు కాంటా పడడం లేదు. కల్లాలు దాటడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యాయి. వడ్ల సేకరణ మొదలు కాకపోవడంతో ఏ రోడ్డు మీద చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్�
రంగారెడ్డి జిల్లాలో వానకాల వరి కోతలు ముమ్మరమయ్యాయి. వడ్లు ఇండ్లకు చేరుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించా లో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.