అకాల వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని కొ�
సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్
మార్కెట్లో మద్దతు ధర దక్కక జొన్న రైతులు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతున
వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథి�
బొమ్మనపల్లి గ్రామస్తులు రోడ్డెక్కారు. ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు
కులకచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. గురువా రం ఆయన జుంటుపల్లి రైతులతో కలిసి కలెక�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతలపై సీఎం రేవంత్రెడ్డికి లేదని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి నెల రోజులవుతున్నా కాంటా వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు.