MLA Vedma Bojju Patel | మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
బిబిపేట్ మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని శనివారం రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం �
MLA Rajesh Reddy | ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇక్క ట్లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. గురువారం పీచరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు.
‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరులు పోతన్పల్లి పీఏసీఎస్ సెంటర్ను భూక్య రాజ్కుమార్కు కేటాయించారు. ఆయన ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. 20 రోజులైతంది. ఒక్క గింజా కూడా కొన్నది లేదు.
లారీ యజమానులు, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మిల్లులకు ఎందుకు తరలించడం లేదని ఇంచర్ల పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు రైతులు నిలదీశారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల�
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తారని, ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే వాటిని కూడా కొనుగోలు చేయిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మండలంలోని కొమ్మాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
మండలంలోని దొనబండ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సోమవారం ప్రారంభించారు.
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.