Railway Track Blast: రేల్వే ట్రాక్ను పేల్చబోయాడు.. ఆ బాంబు ఆపరేటర్ కూడా దాని పేలుడుకు బలయ్యాడు. ఈ ఘటన పంజాబ్లోని పాటియాలాలో జరిగింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ను పేల్చాడు. ఆ క�
వివాదాస్పద వెబ్సిరీస్ ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్' స్ట్రీమింగ్ను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సివుంది. గ్యాంగ్స్టర్ సంస్కృత
Terrorists | పంజాబ్ పోలీసులు (Pujab Police) తాజాగా ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలున్న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్ల�
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్ పోలీసులు జలంధర్లో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్తో కలిసి పంజాబ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నిషేధిత ఖలిస్థాన్ వేర్పాటువాద సంస�
Pakistan Drugs | పాకిస్థాన్ (Pakisthan) నుంచి భారత్ (India) లోకి డ్రగ్స్ (Drugs) ను అక్రమంగా తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు నిఘా వేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ పాక్ అధికారికి భారత సైన్యానికి సంబంధించిన సమాచారం చేర వేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు
Punjab | పెహల్గామ్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఆ దాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తర�
Police Shoots Fleeing Gangster | కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతున్న గ్యాంగ్స్టర్పై పోలీసులు కాల్పులు జరిపారు. (Police Shoots Fleeing Gangster) అతడు దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని మొహాలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లష్కరే తోయిబా ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. జమ్ముకశ్మీర్కు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. రెండు ఐఈడీలు, గ్రనేడ్లు, ఒక పిస్తోల్తో పాటు పలు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్న
Cool Drink | సుమారు రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడిన వారు ఆ సొమ్మును దర్జాగా అనుభవించాలని అనుకుంటారు. విలాసవంతంగా డబ్బు ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లేకపోతే ఏ విదేశానికో చెక్కేస్తారు. కానీ దీనికి భిన్నంగా భారీ దో�