చండీఘడ్: పంజాబ్లోని మొహాలీలో ఉన్న ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆఫీసుపై సోమవారం రాత్రి గ్రెనేడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇవాళ పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫూట�
హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో బుల్లెట్లు, గన్ పౌడర్, ఆర్డీఎక్స్ను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీర�
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎం కేజ్�
Jalalabad motorcycle blast | జలాలాబాద్ బైక్ పేలుడు తీవ్రవాద్ర చర్యగా పంజాబ్ పోలీసులు అభివర్ణించారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఫవీల్కా జిల్లా ధర్ముపుర గ్రామానికి చెందిన పర్వ�
భోపాల్: మధ్యప్రదేశ్లో మరో అక్రమ ఆయుధ తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. దాడులు చేసిన పంజాబ్ పోలీసులు 39 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మ