పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సంగ్రూర్ జిల్లాలో పలు గ్రామాల్లో మద్యం తాగిన దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని దవాఖానలకు తరలించగా 21 మంది మృతి చెందారు.
గ్రామీణాభివృద్ధి నిధుల విడుదలలో కేంద్రం వైఫల్యంపై పంజాబ్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు వేసవి సెలవుల్లోగా పిటిషన్ వేయాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది.
చండీగఢ్: పంజాబ్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్నది. సీఎం భగవంత్ మాన్ సింగ్ శనివారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్య
చండీగఢ్: ప్రభుత్వ పాఠశాల వేలం కోసం పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. రోపర్లోని పవర్ ప్లాంట్ను ఇటీవల మూసి వేశారు. దీంతో అక్కడి థర్మల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను వేలం వేయాలని నిర్ణయించారు. దీనికి స�
పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తెల్లారి నుంచే తన మార్క్ రాజకీయాలు చేస్తున్నారు భగవంత్ మాన్. పంజాబ్లో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్న