Punjab Farmers: పంజాబీ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శంభూ బోర్డర్ వద్ద రైతు శిబిరాలను తొలగించడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. ఇవాళ పంజాబ్లో రైతులు రాష్ట్రవ్యాప్త నిరసన చేపడుతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తర�
గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా, తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు బుధవారం ఆమరణ నిరాహార దీ�
Indefinite Hunger Strike: పంజాబీ రైతు జగ్జీత్ సింగ్ దల్లేవాల్.. గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పుడు మరో 111 మంది రైతులు దీక్షకు పూనుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ప్ర�
తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన రైల్ రోకో ఆందోళనతో బుధవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలన�
Rail Roko | దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు
Punjab farmers: పంజాబీ రైతులు ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Dilli Chalo: వేల సంఖ్యలో రైతులు.. వేల సంఖ్యలో ట్రాక్టర్లు.. ఢిల్లీకి బయలుదేరాయి. పంజాబీ నుంచి ఆ రైతులు దేశ రాజధాని దిశగా వెళ్తున్నారు. ఆరు నెలలకు సరిపడా రేషన్తో వాళ్లు ముందుకు సాగుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు
Stubble burning | పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోసిన తర్వాత రైతులు తమ పంటపొలాల్లోని కొయ్యకాలు (వరి కొయ్యలను) తగులబెడుతున్నారు (Stubble burning). ఇది దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు శాపంగా మారింది. ఈ స్టబుల్ బర్�
Farmers Protest | పంజాబ్ రైతులు (Farmers Protest) మరోసారి నిరసనకు దిగారు. భూసేకరణ పరిహారం సరిపోవడం లేదని ఆరోపిస్తూ గురువారం పలు చోట్ల రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది.
పంజాబ్లో క్యాప్సికం ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులు కష్టపడి పండించిన పంట కిలోకు రూ.1 మాత్రమే పలుకుతున్నది. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతూ రైతులు రోడ్లపై పంటను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
సాగుకు నీరు, పంటకు కనీస మద్దతు ధర కోసం రైతన్నలు మరోసారి దేశ రాజధానిలో ఆందోళన ప్రారంభించారు. పంజాబ్కు చెందిన ఐదు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆందోళనకు ద�
CM KCR | భారత రైతాంగ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు సర్ ఛోటూ రామ్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర