కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత | మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్పై 23 రోజుల పాటు చేసిన సుదీ
పుణే : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో తనకు జీవనాధారమైన టీస్టాల్ మూతపడి దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ల చోరీకి తెగబడ్డాడు. పుణేకు చెందిన రమేష్ సింగ్ (21) టీస్టాల�
పుణే : రాజస్ధాన్ కు చెందిన ఇద్దరు కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికలపై మహిళలుగా పోజులు కొడుతూ పలువురికి టోకరా ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. పుణేకు చెందిన దాదాపు వంద మంది పురుషులను వీడియో కాల్స్ లో న�
పుణె: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మహిళల జాతీయ బాక్సింగ్ క్యాంప్ను పుణెకు తరలించాలని భారత బాక్సింగ్ సమాఖ్య యోచిస్తున్నది. పాటియాలతో పోలిస్తే పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో �
రెమ్డెసివిర్| చికిత్సలో భాగంగా కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ చేస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లను సృష�
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�
పుణే : ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ(32)కు నీళ్లలో మత్తుమందు కలిపి ఇచ్చి హోటల్లో ఆమెపై నెలరోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూసింది. నిందితుడు మహిళపై లైంగిక
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన
ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కరోనా పరిస్థితి కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,090 కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో పూణే జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,16,127కు, మరణాలు 10,472కు పెరిగాయి. గురువారం 6,
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్