రెమ్డెసివిర్| చికిత్సలో భాగంగా కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ చేస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లను సృష�
మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ�
పుణే : ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ(32)కు నీళ్లలో మత్తుమందు కలిపి ఇచ్చి హోటల్లో ఆమెపై నెలరోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూసింది. నిందితుడు మహిళపై లైంగిక
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన
ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కరోనా పరిస్థితి కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,090 కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో పూణే జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,16,127కు, మరణాలు 10,472కు పెరిగాయి. గురువారం 6,
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్
అగ్నిప్రమాదం| మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యి�
ముంబై : బాక్సింగ్ శిక్షణ పేరుతో యువతి (19) పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన జిమ్ ట్రైనర్ ఉదంతం మహారాష్ట్రలోని పూణేలో వెలుగుచూసింది. బీఏ చదువుతున్న యువతి ఆరు నెలల నుంచి జిమ్కు వెళ్లి శిక్షణ పొందుతోంది. ఆమె
ముంబై : తమ స్టాల్లో పానీపూరి తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విక్రేతను ముగ్గురు యువకులు చితకబాదిన ఘటన పుణేలోని కరస్వాడి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
న్యూఢిల్లీ: ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో బెంగళూరు టాప్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితుల