Pulwama Attack | పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోమారు బహిరంగా బయటపెట్టుకుంది. పుల్వామా దాడికి, తమకు సంబంధం లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన దాయాది దేశం.. అది ఇప్పుడు తమ పనేనని స్వయంగా అంగీకరించిం�
Pulwama Attack | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన వాయుసేన ఎయి�
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే 2019లో పుల్వామా దాడి జరిగిందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. విపక్షాలు, హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా
Satyapal Malik | జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఆఖరి గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందని ఆరోపిం
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అయ్యింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివా
Mike Pampeo | పుల్వామాలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాలు అణుయుద్ధానికి సిద్ధపడ్డాయని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. 'నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ద అమ�
2019 పుల్వామా ఉగ్రదాడిపై లేదా 2016లో పాకిస్తాన్పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పార్లమెంట్లో ఎలాంటి నివేదిక సమర్పించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ స
కార్గిల్, పుల్వామా ఘటనలకు ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని పలువురు మాజీ సైనికాధికారులు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది.