YS Jagan | అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కూటమి దాడులను బలంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. పులివెందుల జ
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (RTC Bus) పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది.
BTech Ravi | కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తోందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. పులివెం�
Kandula Durgesh | గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో దుర్మార్గాలు జరిగాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అరోపించారు. గత ప్రభుత్వానికి టూరిజం శాఖ అధికారులు అనుకూలంగా వ్యవహరించి.. భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శ
Dastagiri | కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
YS Jagan | ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు వైఎస్సార్పీసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత పులివెందులలోని సెక్రటేరియ�
తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar r