ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్
కోరుట్ల, మెట్పల్లి పట్టణాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని కొత్త్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు.
MLC Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేదలకు బట్టలను అంద�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర�
విధి నిర్వహణలో పోలీసు పవర్ను ప్రజల సేవకు వినియోగించాలని రాష్ట్ర సీఐడీ విభాగం డీజీపీ షికా గోయల్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబు�
ఋగ్వేద విద్యాసంపన్నులు, కవిపండిత ప్రవరులు, రాజకీయవేత్త, దుందుభి కావ్యకర్త గంగాపురం హనుమచ్ఛర్మ శతజయంతి వత్సరమిది. క్రీ.శ.1925 సెప్టెంబర్ 29వ తేదీన పూర్వపు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులో ఆయన జ
ప్రజాసేవతోనే జన్మకు సార్థకత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీక�
వృత్తి రీత్యా వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణుడైన సంజయ్ కల్వకుంట్ల, ప్రజాసేవపై మక్కువతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఆయన, మొదటి ప్రయత్�
AB Venkateswara Rao | తాను రిటైర్ అయినా జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు.
ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 15 రోజులుగా నిర్వహిస్తున్న ‘డీ-మొబిలైజేషన్�
ప్రజాసేవే లక్ష్యంగా ముందు కు సాగుతామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలతో సమావేశం నిర్వహించారు.