ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఉప్పల్లోని చిలుకానగర్లో గురువారం నూతన శాఖను ప్రారంభించింది. బీవోబీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోనల్ హెడ్ రితేశ్ కుమార్ చేతులమీదుగా ఇది మొదలైంది.
ఈ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తునే ఆఫర్లను తెచ్చాయి. నవరాత్రులు, దుర్గాపూజ, దసరా, దీపావళి, భాయ్ దూజ్ పర్వదినాలుండటం
PM Modi | మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్ల�
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఖనిజ ఉత్పత్తిలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో 30 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,908.99 కోట్ల తుది డివిడెండ్ను షేర్హోల్డర్లకు చెల్లించినట్టు ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ముగిసిన మే నెలలో 11.26 శాతం క్షీణించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.14,056 క�
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో 38వ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ (2022-2023) ఇచ్చిన నివేదిక ప్రకారం దాని అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమేనని స్పష్టమవుతున్నది. ఆ లక్ష్యం దిశగా తొ
పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది ఇప్పుడు సగటు భారతీయుడి పరిస్థితి. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి దొరికినకాడికి తినేద్దాం.. అందినకాడికి అమ్మేద్దాం అన్నట్టుగానే ఉంది మరి.