ప్రభుత్వ రంగానికి (పీఎస్యూ) చెందిన ఉద్యోగి ఉద్యోగం నుంచి డిస్మిస్ లేదా ఉద్వాసన పొందితే తన పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని కేంద్రం మంగళవారం ప్రకటించింది. అయితే బర్తరఫ్ లేదా ఉద్వాసన అంశం సం
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్కు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మింగుడుపడటం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వ
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో�
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణల విలువ రూ.4,30,336 కోట్లుగా ఉన్నది.
PM Modi | మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్ల�
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 9 ఏండ్లు గడిచినా ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏండ్ల లోపు యువకుల్లో 42 శాతానికి పైగా ఉద్యోగాల కోసం ఎదురు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్�
పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఫిబ్రవరి చివరికల్లా 82.8 శాతానికి చేరింది. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకా�
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ రూ.5 వేల కోట్లు డివిడెండ రూపంలో చెల్లించింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది రూ.23,797 కోట్లు కేంద్రానికి పీఎస్యూల నుంచి డివిడెండ్ అందింది.
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం మునుపెన్నడూ లేనివిధంగా పెచ్చరిల్లుతున్నది. ఆకలి సూచీ, స్థిరాభివృద్ధి, పేదలకు వసతుల కల్పనలో దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది.