ప్రోస్టేట్ క్యాన్సర్.. పురుషుల తొలి శత్రువు. అందులోనూ వయసు పైబడిన వారిని ఈ వ్యాధి లక్ష్యం చేసుకుంటుంది. నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులనూ వదిలిపెట్టదు. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి
పురుషులు అత్యధికశాతం బాధపడే కాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2022 ఏడాదిలో 1.4 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 3.96 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
PM Modi | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రొస్టేట్ క్యాన్సర్తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస�
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది.
ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అపాయింట్మెంట్లను తరచూ ఎగ్గొట్టే పురుషులు అదే వ్యాధితో మరణించే ముప్పు 45 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు.
ప్రొస్టేట్ క్యాన్సర్పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రాసౌండ్ చికిత్సలను ఉపయోగించటం ద్వారా సర్జరీ అవసరం లేకుండా..ప్రొస్టేట్ క్యాన్సర్ను సమర్థంగా అడ్డుకోవచ్చునని రైస్ వర్సి�
క్యాన్సర్.. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని బారినపడుతున్నవాళ్లు ఏటా పెరుగుతున్నారు. ఈ వ్యాధి సోకే సగటు వయసు కూడా తగ్గిపోతున్నది. ఆధునిక వైద్య విధానాలు, సాంకేతిక పద్ధతుల్లో ఎంతో అభివృద్ధి జరిగింది.
Lancet study | ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2020 నుంచి 2040 మధ్య ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉందని ప్రముఖ వైద్య పత్రిక ‘ది లాన్సెట్
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ పడగ విప్పబోతున్నదని, కేసుల సంఖ్య, మరణాలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనంలో వెల్లడైంది.
Hage Geingob | నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఇకలేరు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున విండ్హోక్లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో కన్నుమూశారు. నమీబియా అధ్యక్ష కార్యాలయం ఈ
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్స ర్ చాపకింద నీరులా పెరుగుతున్నది. దీని నిర్ధారణ కోసం నిర్వహించే పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫికేషన్ యాంటిజన్ పరీక్ష) ప్రమాణాలే దీనికి కారణమని అపోలో వైద్యులు పేర్కొంటున�
50 దాటితే స్క్రీనింగ్ తప్పనిసరి పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానమైనది. భారతదేశంలో ఈ క్యాన్సర్పై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున�
‘ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదు’ – ఈ మాట వినడానికి బాగుంది. అయితే, కొందరి విషయంలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ ‘కొందరి’లో ఎవరైనా ఉండవచ్చు. కాబట్టి, ప్రొస్టేట్ క్యాన్సర్న�