తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో సర్వీస్ సెక్టార్ను సరళీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇటీవలకాలంలో ఈ కన్నడ కస్తూరి నటించిన సినిమాలన్నీ ఐదొందల కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. యానిమల్, పుష్ప-2, ఛావా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డ�
Rashmika Mandanna| ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ
Raja Babu|గోదావరి జిల్లాల నుండి ఇండస్ట్రీకి ఎందరో మహానుభావులు వచ్చారు. వారు తమ ప్రతిభతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చలన చిత్రసీమలో నవ్వుల రేడుగా తన దైన ముద్రవేసుకున�
Jayalalithaa | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత జయలలితకు చెందిన అక్రమ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించింది. ఇన్నాళ్లు బెంగళూరులోని కోర్టు కస్టడీలో ఉన్న ఆమె ఆస్తులు, వాటి పత్రాలను శుక్రవార�
ఏపీ సీఎం చంద్రబాబు, టీజీ సీఎం రేవంత్రెడ్డి మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ మ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ ఆర్అండ్బీ శాఖ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ర�
గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్�
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్లో ఉన్న ఓ భూవివాదానికి 73 ఏండ్ల తర్వాత హైకోర్టు తెరదించింది. ఏడో నిజాం హయాంలో జాగీర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు, ఆస్తుల పంపిణీపై 1936 నుంచి కొనసాగుతున్న �
Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సుమారు వంద కోట్ల వరకు సీజ్ చేశారు. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
వీలునామా.. సంపన్నుల వ్యవహారంగానే భావిస్తాం. నిజానికి, కుబేరులతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల్లోనే వారసత్వ గొడవలు ఎక్కువ. స్పష్టమైన వీలునామా లేకపోతే ఆ సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోర్టు మెట్లు ఎక్కా
మీ ఆలోచన అర్థమైంది. స్నేహితురాలి పట్ల మీ నిబద్ధతకు అభినందించి తీరాల్సిందే. నిజమే. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోవడం ఏ కూతురి జీవితంలో అయినా విషాదమే.
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి ఏడేండ్లు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ సర్కార్ చెబుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం ఇంకా భారీగానే ఉన్నది.