పల్స్దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ముందుకు రావడం కలిసొచ్చింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మార్కెట్ సెంట
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.205 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.723.54 కోట్ల కన్సాల�
ప్రాంతీయ సర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ. 131. 31 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఆశించిన దానికంటే అధికంగా లాభాలు రావడంతో ఎనిమిది నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని బోనస్గా ఇవ్వాలని సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ విమానయాన సంస్థ రికార్డు స్థాయి�
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యెస్ బ్యాంక్ లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. స్టాండ్లోన్ ప్రతిపాదితన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికిగాను రూ.452 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే �
హైదరాబాద్కు చెందిన సూక్ష్మ రుణాలు అందించే స్పందన స్పూర్తి ఫైనాన్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.127 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే �
దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించి�
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లర్స్.. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికమైన జూలై- సెప్టెంబర్లో రూ.134.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.254.53 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.112.28 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రె�
స్త్రీ నిధి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.135 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభం కంటే రూ.20 కోట్లు ఎక్కువని అధికారులు తేల్చారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్�
ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది.
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.87 శాతం తగ్గి రూ.763 కోట్లకు పడిపోయింది.
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�