న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,027 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికం�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మార్ట్గేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,837 కోట్ల కన్సాలిడేటెడ్ ని�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.504.35 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇండియా. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.493.5
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,353.20 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నమోదైన రూ.972.30 కోట
మల్బరీ| వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మ�
ఎవుసం తీరు మారుతున్నది. మన రైతులు తెలివితో సాగు చేస్తున్నారు. ఉపాయంతో ఉద్యాన తోటల్ని పెంచుతున్నారు. లాజిక్తో లాభాలు గడిస్తున్నారు. మోటు వ్యవసాయానికి, మూస పద్ధతులకు స్వస్తి పలికి ఉద్యాన సిరులు పండిస్తున
న్యూఢిల్లీ, మే 8: డీ-మార్ట్ లాభాల పంట పండింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస�
న్యూఢిల్లీ, మే 3: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,589 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,905 కోట్ల లాభంతో �