సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియ
జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మర�
భారత్లో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి యూపీలో ప్రారంభమవుతుందని రష్యన్ ఆయుధ ఎగుమతిదారు రోసోబొరోన్ ఎక్స్పోర్ట్ వెల్లడించింది.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మొదటి నుంచి కేవలం పొదుపు సంఘాలుగానే వ్యవహరించిన స్వయం సహాయక సంఘాల దశ దిశ మార్చుతూ ఆర్థిక వృద్ధి సా�
తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం రూ.4 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తిలో అధిక దిగుబడులను సాధించడం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధిక సాంద్రత పద�
వేసవిలో ఉష్ణోగ్రతలు రోజు, రోజుకూ తీవ్రమవుతున్నాయి. పాడిగేదెలకు తగిన సంరక్షణ చర్యలు చేపడితే అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చు. ఎండల తీవ్రత నుంచి సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువగా కాపాడితే అంత పాల ఉత్పత్తి సాధిం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
ఎలుకల మూల కణాల (స్టెమ్ సెల్స్) నుంచి శాస్త్రవేత్తలు వీర్యాన్ని తయారు చేశారు. ఈ వీర్యం ద్వారా ఎలుకల్లో పునరుత్పత్తిని సాధ్యం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప�
కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు