ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష
రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగ
న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఓలా.. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని అమాంతం పెంచింది. రోజుకు వెయ్యి స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్న�
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగి�
Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి | భారత్లో సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) తెలిపింది. సీరం ఇన్స�
వాషింగ్టన్: భవిష్యత్ జనాభా అవసరాల నిమిత్తం పంటల దిగుబడిని పెంచేందుకు, కరువు కాటకాలను తట్టుకొని మేలురకమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి అమెరికా, చైనా పరిశోధకుల బృందం కొత్త సాగు విధానాన్ని తీసుకొచ్చిం
న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం వాడే యాంటీ ఫంగల్ డ్రగ్ యాంపోటెరిసిన్-బీ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ మందు ఉత్పత�
ప్యారిస్: కరోనా కల్లోలం ప్రపంచాన్ని కుదేలు చేసింది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కానీ కొందరిని మాత్రం కోట్లకు పడగలెత్తించింది. ముఖ్యంగా టీకాల సంపదతో కొత్తగా 9 మంది కుబేరులుగా అవతరించారట. టీ�
వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై కేంద్రం ఆలోచించాలి : జగన్ | అమరావతి : వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం ఆయన ‘�
న్యూఢిల్లీ, మే 5: మారుతి సుజుకీ గత నెలలో ఉత్పత్తిలో భారీగా కోత విధించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పత్తిని 7 శాతం తగ్గించినట్లు సంస్థ ఒక ప్రకటనల్లో వెల్లడించింది. దీంతో ఏప్రిల్లో 1,59,955 యూనిట్ల వాహనాల�