‘నేను కొంచెం గట్టిగా మాట్లాడితే దిల్రాజుకు ఆటిట్యూడ్ వచ్చిందంటారు. హీరో నితిన్తో చేసిన రీసెంట్ ఇంటర్వ్యూలో తనలోని గుడ్, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని నితిన్ నన్నడిగాడు.
షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. నటీనటులెవరో పూర్తిగా ఖరారు కాలేదు. హీరో నితిన్ అంటున్నారు. హీరోయిన్గా కీర్తి సురేశ్ ఖారారైందంటున్నారు. అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ ప్రకటనా రాలేదు. కానీ.. ‘ఎల్లమ్మ’ సిని�
అగ్ర హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తమకు పెద్దన్నలాంటివాడని, ఆయన తిడితే పడతామని, పవన్ హర్ట్ అయ్యారు కాబట్టి తిట్టే అధికారం ఆయనకుందని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తెలుగు సినీరంగానికి, ఏపీ ప్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఆదివారం దర్శకుడు శ్ర
అగ్ర నిర్మాత దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఓ కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తున్నది.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆదాయపు పన్ను శాఖ (IT) కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిం�
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శన�
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమార�
‘న్యూ టాలెంట్ని ప్రోత్సహించేందుకు ‘దిల్రాజు డ్రీమ్స్'ను స్థాపించాను. దర్శక, నిర్మాతలు, హీరోహీరోయిన్లు, రచయితలు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు, మా టీమ్ను అప్రోజ్ అవ్వొచ్చు. దీనికో సం ఓ వెబ్�
‘ఇటీవల ఓ హీరో తమ సినిమాను సెలబ్రిటీలెవరూ సపోర్ట్ చేయడంలేదని వాపోయాడు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేది ముఖ్యం కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. అది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. కష్టపడ్డ�
రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గేమ్చేంజర్' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు నిర�
అమర్దీప్, లిషి గణేశ్ కల్లపు జంటగా, సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా నిరీక్షణ’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. అగ్ర నిర్మాత డి.సురేశ్బాబు ఆశీస్సులతో ఈ సినిమా పూజాకార�
సినీరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, మరోమారు ఆయన్ని కలిసి పరిశ్రమల సమస్యలను వివరిస్తామని చెప్పారు అగ్ర నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో దిల్రాజు, సి.కల్యాణ్ ప్యానెల్లు పోటీ పడ్డాయి. దిల్ర