మరికొద్దిరోజుల్లో భారత్, శ్రీలంక వేదికలుగా మొదలుకాబోయే మహిళల వన్డే ప్రపంచకప్ ముందు మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది.
Women's ODI World Cup | త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025 విజేతకు భారీ ప్రైజ్మనీ ఇవ్వనున్నుట్లు ఐసీసీ ప్రకటించింది. ఈసారి చాంపియన్గా నిలిచే జట్టుకు ఏకంగా 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.39.55కో
World Test Championship: డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇండియా వెళ్లలేదు. కానీ ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్రైజ్మనీలో భాగంగా ఇండియాకు 12.33 కోట్లు దక్కనున్నాయి.
ఇంగ్లండ్ వేదికగా మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఈసారి జట్లకు అదిరిపోయే రీతిలో ప్రైజ్మనీ దక్కనుంది. వచ్చే నెల 11 నుంచి లార్డ్స్లో ఆస్ట్ర�
ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ ప్రైజ్మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీని 6.9 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ప్రకటించిన ఐసీ�
ICC | ప్రపంచకప్ ప్రైజ్ మనీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరిగిన 20టీ వుమెన్స్ ప్రపంచకప్ జరుగనున్నది. ఈ క్రమంలో వుమెన్స్ క్రికెటర్లకు శ
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
128 ఏండ్ల విశ్వక్రీడల చరిత్రలో నూతన అధ్యాయం. ఒలింపిక్స్లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. కానీ త్వరలో పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స�
Prize Money: వరల్డ్కప్లో చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు .. ప్రైజ్మనీ కింద 4 మిలియన్ల డాలర్లు గెలుచుకున్నది. ఇక గ్రూపు స్టేజ్లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. దీం