బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధుతో పాటు కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్స్కు చేరినా లక్ష్యసేన్, ప్రణ
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత్కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. పీవీ సింధు, కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ వంటి స్టార్ షట్లర్లు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స
భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రజావత్.. 13-21, 16-21తో బ్రియాన్ యంగ్ (కెనడా) చేత
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ ప్రియాన్షు రజావత్ 21-18, 21-16తో హువాంగ్ యు కి (చైనీస్ తైఫీ) పై నెగ్గాడు.
Swiss Open 2024 : ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పోరాటం ముగిసింది. రెండేండ్ల తర్వాత ఒక మెగా టోర్నీ సెమీస్ చేరిన కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఓటమితో ఇంటిదారి పట్టాడు. ఆదివా
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో బరిలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు ప్రియాంశు రజవత్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాడు. ఈ యేడాది ఆర్లియన్స్ టోర్నీని గెలుచుకున్న ప్రియాంశు గురువారం