IPL 2025 : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తున్న అభిషేక్ శర్మ(100) సెంచరీ బాదేశాడు. చాహల్ బౌలింగ్లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు.
ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై అద్భుత విజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మళ్లీ గెలుపు బాట పట్టింది. ముల్లనూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య(103) మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 201కే క�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(103) శతకంతో గర్జించాడు. ముల్లనూర్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 39 బంతుల్
IPL 2025 : ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(53) చెలరేగి ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టాని
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్కు బీసీసీఐ షాకిచ్చింది. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతడు.. కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ను ఔట్ చేయగానే అతడి వద్దకు వెళ్లి పెన్ను పేపర్తో ఏద�
Digvesh Singh Rathi: ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాతీకి .. బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించ�
దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా లెక్కకు మిక్కిలి వికెట్లు తీసినా రాని గుర్తింపు.. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్లో మెరిస్తే ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం! ఇలా ఐపీఎల్లో మెరిసి నేడు అంతర్జాతీయ స్థాయిలో