ఇటీవలే జార్జియాలో ‘వారణాసి’ చిత్రం తాలూకు మేజర్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ రామాయణం నేపథ్య కీలక ఘట్టాలను తెరకెక్కించినట్లు తెలిసింది. మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లో�
Priyanka Chopra | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థా
గత ఏడాది ‘వార్ 2’తో పానిండియా ఆడియన్స్ని పలకరించిన హృతిక్ రోషన్.. తర్వాతి ప్రాజెక్ట్గా స్వీయ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్ప�
ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ కుటుంబం కోసం పోరాడే తల్లిదండ్రుల కథలెన్నో తెరపై కనిపించాయి. వీటిలో చాలావరకూ కథానాయకుడి కోణంలో, యాక్షన్ ప్రధానంగా సాగేవే కనిపిస్తాయి.
‘వారణాసి’ సినిమా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ను జరుపుకుంటున్నది.
అగ్ర హీరో మహేష్బాబు జార్జియా పయనమయ్యారు. గురువారం నుంచి ‘వారణాసి’ సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ అక్కడ మొదలుకానుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లు సైతం ఈ షెడ్యూల్లో భాగం కానున్నారు.
Priyanka Chopra | హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్లో భాగంగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన పైరేట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుకు హృతిక్ రోషన్ స్పందిస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని �
మహేష్బాబు ‘వారణాసి’ సినిమా విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అయినా ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సోషల్మీడియాలో అభిమానులు రోజుకో సరికొత్త అప్డేట్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్
‘నటిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి ప్రధాన కారణం నా అందమైన శరీరం. ఏ పాత్రనైనా అర్థం చేసుకొని ముందుకెళ్లే క్రమంలో నాకు సర్వవిధాలా సహకరించింది నా శరీరం. అందుకే దాని విలువ వెలకట్టలేనిది.
Nick Jonas |గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతి, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని మరోసారి వెల్లడించాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారిందో, తన కూతురు మాల్తీ మేరీని ఎ�
Nick Jonas | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ గాయకుడు నిక్ జోనాస్ ఇటీవల తన కూతురు మాల్తీ మేరీ పుట్టిన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. జే శెట్టి పాడ్కాస్ట్లో పాల్గొన్న నిక్, మాల్త�
రాజమౌళి ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటిలో ‘వారణాసి’ భిన్నంగా ఉంటుందని, సాహస ఘట్టాలు..పురాణాలు.. టైమ్ ట్రావెల్ వంటి అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అగ్ర హీరో మహేష్బాబు చెప్పారు. �
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుండగా,