Priyanka Chopra | గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సంస్కృతిపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. హాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించినప్పటికీ, తన మూలాలను మరచిపోలేదని నిరూపిస్తూ ఆమె తాజాగా పంజాబ్లోని స్వర్ణ ద�
తన గత చిత్రాలకు భిన్నంగా శరవేగంగా ‘వారణాసి’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది. వచ్చే నెల తొలివారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొత�
Priyanka Chopra | ప్రపంచ వేదికలపై భారతీయులు సత్తా చాటుతుంటే గర్వపడాల్సిన సమయంలో, వారినే తక్కువ చేయాలనే ధోరణి ఎంతవరకు సమంజసం అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచి�
నచ్చిన పని చేస్తూ, లక్ష్యాన్ని సాధించడంలోనే విజయం ఉందని చాలామంది అంటూవుంటారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అసలు ‘విజయం’ అనే కాన్సెప్ట్కే కొత్త అర్థం చెప్పారు.
Priyanka Chopra | గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మళ్లీ భారత్లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇటలీలో జరిగిన బివిల్గారి ఈవెంట్లో మెరిసిన తర్వాత, తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించిన ఆమె క్యాజువల్ లు
మహేశ్బాబుతో రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రం ద్వారా దర్శకుడు రాజమౌళి సాంకేతికంగా భారతీయ సినిమాకు సరికొత్త ప్రమాణాలను నిర్ధేశించబోతున్నారని ఫిల్మ్వర్గాల్లో వినిపిస్తున్నది. సినిమా తాలూకు అత్యాధున�
SSMB29 | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న 'వారణాసి' సెట్స్కు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
‘వారణాసి’ షూటింగ్ను చకచకా పరుగులు పెట్టిస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే సౌతాఫ్రికాలోని దట్టమైన అడవుల్లో, ఐరోపా మంచు కొండల్లో.. జార్జియా, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో నెలల తరబడి మక�
Oscar 2026 | అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒకే విభాగంలో రెండు సినిమాలు సమానంగా నిలిచి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాయి. దీంత�
Priyanka Chopra | అమెరికాలో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్తో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కార్యక్రమాన�
Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త నిక్ జోనస్ సోదరి మాయా కిబెల్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధి అయిన విల్సన్ వ్యాధితో బాధపడుతున�
కెరీర్ గొప్ప దశలో ఉన్నప్పుడే బాలీవుడ్కు గుడ్బై చెప్పి హలీవుడ్ వైపు అడుగులు వేసింది అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా. వరుస విజయాల్లో ఉన్నప్పుడు హిందీ చిత్రసీమను వదిలి వెళ్లడం సరైన నిర్ణయం కాదనే మాటలు వ�
అగ్రనటుడు మహేశ్బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై ఉన్నంత క్రేజ్ మరే సినిమాపై లేదన్నది నిజం. కేవలం టైటిల్ గ్ల్రింప్స్తోనే కథ, దాని స్థాయిని ప్రేక్షక�
ఇటీవలే జార్జియాలో ‘వారణాసి’ చిత్రం తాలూకు మేజర్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ రామాయణం నేపథ్య కీలక ఘట్టాలను తెరకెక్కించినట్లు తెలిసింది. మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లో�