‘క్రిష్' ఫ్రాంఛైజీ చిత్రాలు బాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. ఈ సిరీస్లో భాగంగా త్వరలో ‘క్రిష్-4’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హృతిక్రోషన్ దర్శకత్వం వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించ�
Priyanka Chopra | గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా..నిక్ జోనాస్ని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలే చేసింది. బాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది తక్కువే. ఇండియాకి కూడా ఏదో అడపాదడపా వచ్చి వెళుతుంది.
Priyanka Chopra| గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం
Priyanka Chopra| హోళి పండుగని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఏకంగా మహేష్-రాజమౌళి మూవీ సెట్లో హోళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం విశేషం.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లి గ్లోబల్స్టార్గా పేరు తెచ్చుకుంది ప్రియాంకచోప్రా. ప్రస్తుతం ఈ భామ రాజమౌళి-మహేష్బాబు చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియాంక ప్రస్తుతం
అగ్ర నటుడు మహేశ్బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. ఇప
ప్రియాంక చోప్రా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్ మంగళవారం నుంచి హైదరాబాద్లో మొదలుకానున్నదని సమాచారం. అందులో భాగం కావడానికే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తున్న�
Priyanka Chopra | టాలీవుడ్,బాలీవుడ్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29). ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెం�
మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయిక దాదాపుగా ఖరారైట్లు తెలిసింది. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మా�