సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ
ఎస్ఆర్ఈఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్ డిమాండ్ ఈ నెల 13 నుంచి 18 వరకు దేశవ్యాప్త నిరసనలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 11: రైల్వేలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్�
విక్రయానికి రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అండ పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అంగన్వాడీలకు రూ.13,650 వేతనం ఇస్తున�
ఆదానీ, అంబానీకే దోచిపెడుతున్నారు బీజేపీపై సీపీఐ నేత డాక్టర్ కే నారాయణ ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శ�
రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, విమానాశ్రయాలు విక్రయిస్తాం రూ.6 లక్షల కోట్ల సమీకరణకు కేంద్రం ప్రణాళిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వచ్చే నాలుగేండ్లలో సర్కారీ సొత్తులు ప్ర�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యతిరేకించారు. రాష్ర్టాలను సంప్రద�
పన్నుల వాటాలో 14 వేల కోట్ల నష్టం 18 సార్లు పెరిగిన పెట్రోలు, డీజిల్ పన్నులు రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించం ద్రవ్య బిల్లులపై చర్చలో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్
రెండో రోజూ కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె బ్యాంకింగ్ సేవలకు అంతరాయం న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగు�
హైదరాబాద్ : ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై కేంద్రం మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలు విక్రయించే రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. రాష్ర్టాల పరిధిలోని ప్రభుత్వరం�
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్లచిక్కడపల్లి, మార్చి 15: కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ