KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్త�
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
Shiv Sena | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ వర్గం మౌత్ పీస్ సామ్నాలో బీజేపీని అవినీతి వాషింగ్ మెషీన్ అని అభివర్ణించింది. కేంద్రం నిరంకుశ
Agriculture | దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగ
జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల
సింగరేణిలాంటి సంస్థ ఆధారపడేదే బొగ్గు గనులపై. అలాంటి సంస్థకు బొగ్గు బ్లాకులే ఇవ్వకుంటే.. సింగరేణి ఏం పనిచేయాలి? పనే లేకపోతే దాని మనుగడ ఎట్లా? తెలంగాణ సిరులగనిని పనిగట్టుకుని మూతపడేసేలా కేంద్రం ప్రయత్నిస్
ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేయడం చారిత్రక తప్పిదమని, ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజనల్ ప్రధాన
పవన్హన్స్ విక్రయ ఒప్పందంలో మోదీ సర్కారు అనుసరించిన విధానం, తీసుకొన్న నిర్ణయాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోపభూయిష్టంగా ఉన్న ఈ డీల్పై విపక్ష పార్టీలతో పాటు నిపుణులు కూడా మండిపడుతున్నారు. – న�
హైదరాబాద్ : పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న�
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
Singareni | సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.