కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని టీబీజీకేస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట ధర్నా చేశా
Singareni | సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని వికె 7ఓసి, సత్తుపల్లి ఓసీలలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారద
ప్రభుత్వ రంగ సంస్థ, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు లైన్ క్లియరవుతున్నది. బ్యాంక్ను చేజిక్కించుకొనేందుకు వీలున్న మదుపరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు వచ్చేశాయి.
Pak | నష్టాల ఊభిలో ఉన్న పాక్ను గట్టెక్కించేందుకు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్తో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు ప్రక
PM Modi | మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్ల�
మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఇంకో కంపెనీని వదిలించుకునే పనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది.