నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో రెండు ప్లాంట్ల ప్రైవేటీకరణ వద్దంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీ
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడ�
యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడవ రోజుకు చేరింది.
నల్లగొండ వైటీపీఎస్లోని రెండు ప్రధాన ప్లాంట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా ప�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీ�
YTPS | లోటు విద్యుత్తు నుంచి మిగు లు విద్యుత్తులోకి తెలంగాణను తేవాలన్న సంకల్పంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో శ్రీకారం చుట్టి 80 శాతం వరకు నిర్మాణం పూర్తిచేసిన వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ వపర్ స్టే�
తెలంగాణ ఆవిర్భావ సమయంలో విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్లాంటును ప్రైవే�
Privatization | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే (మానిటైజేషన్) లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) పెట్టుబడులను ఉపసం�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో మిగిలిన ఏకైక ఉపరితల గని వెంకటేశ్ ఖని (వీకే ఓసీ) కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దాహానికి బలైంది. నైనీ బొగ్గు బ్లాకుల టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలు కుట్రలు
Ambati Rambabu | ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Medical Colleges | కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.