ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ
ఫైవ్ పైసాలో ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.63లక్షలు టోకరా వేశారు. జూలై నెలలో బాధితుడికి ఆరోహి సిహ్న అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి ఫైవ్ పైసా �
ట్రేడింగ్లో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి సైబర్నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుంచి రూ. 1.44 కోట్లు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే...హస్తినాపురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి గత నెల 3వ తేదీన సచితారె�
సికింద్రాబాద్కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్కు కాల్చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు ఖాతాన�
పార్ట్టైమ్ వర్క్ఫ్రమ్ హోమ్ అఫర్ ఇస్తున్నామంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 6.3 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది, �
రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా �
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�
అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గో
జిల్లాలోని కొందుర్గు తహసీల్ ఆఫీసులో ఆర్వోఆర్, పహాణీ నకలుకు రూ.40వేలు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రికార్డు అసిస్టెంట్ బాలరాజ్ మరో ప్రైవేటు ఉద్యోగితో కలిసి లంచం డిమాండ్ చేశాడంటూ ఓ �
వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్టు సందేశాలు ఉత్తరప్రదేశ్లో కుంభకోణం వెలుగులోకి.. ఉన్నావ్, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డదారులు తొక్కుతున్నది. ఆ రాష్ట్రంలో అనేకమంది ప్�