సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
మంగళ్హాట్ పోలీస్ స్టేష న్ పరిధిలోని అరాంఘర్ కాలనీలో ఓ ప్రైవేటు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆరాంఘర్ కాలనీలో వినాయక విగ్రహాల తయారీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో బుధవారం త�
యూట్యూబ్లో స్టాక్ ట్రేడింగ్ ప్రకటన చూసి దానిని క్లిక్ చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి, సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 15 లక్షలు పొగొట్టుకున్నాడు. బోడుప్పల్కు చెందిన బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి. తన సెల్ఫ�
ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఓ ప్రకటన చూసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్నేరగాళ్ల చేతిలో చిక్కాడు.. రూ. 1,11,23,700 పోగొట్టుకున్నాడు. సైబర్నేరగాళ్లు పేరున్న బ్యాంకులు, సంస్థలకు సం�
తాను కొనుగోలు చేసిన ప్లాట్ అమ్మకానికి ఓ ప్రైవేటు ఉద్యోగి లక్కీడ్రా పెట్టాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెంది న విస్లావత్ వినోద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో ఉద్యో గం చేస్తున్న
ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ
ఫైవ్ పైసాలో ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.63లక్షలు టోకరా వేశారు. జూలై నెలలో బాధితుడికి ఆరోహి సిహ్న అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి ఫైవ్ పైసా �
ట్రేడింగ్లో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి సైబర్నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుంచి రూ. 1.44 కోట్లు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే...హస్తినాపురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి గత నెల 3వ తేదీన సచితారె�
సికింద్రాబాద్కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్కు కాల్చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమ�
చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు ఖాతాన�
పార్ట్టైమ్ వర్క్ఫ్రమ్ హోమ్ అఫర్ ఇస్తున్నామంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 6.3 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది, �
రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా �
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�
అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గో