జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్' కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే
ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసానికి వీవింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు కామారెడ్డ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను వి�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది.
దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీల ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. ఎలక్ట్రానిక్ ట్రాకర్స్ టెక్నాలజీని వాడటంతో ఖైదీల సంఖ్యను తగ్గించవచ్చని, తద్�
రామ్లీలా నాటకంలో భాగంగా వానరులుగా నటించిన ఇద్దరు ఖైదీలు నిచ్చెన సాయంతో గోడ దూకి జైలు నుంచి పరారయ్యారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిందీ ఘటన. విజయదశమిని పురస్కరించుకుని హరిద్వార్ జైలులో కొందరు ఖ
Assam Prison break | కొందరు ఖైదీలు పెద్ద సాహసం చేశారు. జైలు ఊచలు విరగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, లుంగీలను తాడుగా చేశారు. 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు.
Prisoners Escape | విజయదశమి వేడుకల సందర్భంగా జైలులో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించారు. వానర సైన్యంలో భాగంగా కోతులు వేషం వేసిన ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. నిచ్చెనలు ఎక్కి జైలు గోడ దూకి పారిపోయారు. ఈ వ�
Durga Puja | దేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకొని పశ్చిమ బెంగాల్ అధికారులు కీల�
Supreme Court: జైళ్లలో జరుగుతున్న కుల వివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదీలను కులవివక్ష ఆధారంగా వేరుగా చూడరాదని కోర్టు చెప్పింది. అన్ని కులాలకు చెందిన ఖైదీలను మానవత్వంతో, సమాన
కాంగోలో ప్రధాన కారాగారం బద్దలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో 129 మంది మరణించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Prisoners Release | రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ.50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.