కాంగోలో ప్రధాన కారాగారం బద్దలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో 129 మంది మరణించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Prisoners Release | రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ.50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్లోని సంగ్రూర్లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Muslim Inmates | మహారాష్ట్రలోని సతరా జిల్లా జైల్లో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం ఖైదీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
Prison Radicalisation Case: జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో ఆ తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నా
ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే, అందువల్లే వార్డర్లు మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందు కోసం శిక్షణ ఇస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
HIV positive prisoners | ఉత్తరప్రదేశ్ జైలులో మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది. (HIV positive prisoners) హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 47కు పెరిగింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిడ్స్ సోకిన రోగులకు చికిత్సతోపాటు కౌన్స
Telangana | వివిధ జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సిఫారసు మేరకు రాష్ట్�
Prisoner Birthday in Jail | ఒక ఖైదీ జైలులో పుట్టిన రోజు జరుపుకున్నాడు. (Prisoner Birthday in Jail) ఈ సందర్భంగా తోటి ఖైదీలకు పకోడి, చాయ్తో పార్టీ ఇచ్చాడు. దీంతో వారంతా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు.
తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.