జైల్లో ఖైదీ సెల్ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కలిగి ఉంటే అతడికి మూడేండ్ల జైలు శిక్ష విధించొచ్చని కేంద్ర ముసాయిదా చట్టం ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాలు ధరించడానికి అంగీకరి�
Prisoners Escape From Police Van | ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. (Prisoners Escape From Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
జైలులోని ఖైదీల భద్రత చాలా ముఖ్యమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ జిల్లా జైల్లో సోమవారం జైల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హాజరైన �
Telangana | హైదరాబాద్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసం�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క
కేసుల విచారణ వేగిరం చేయాలి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పిలుపు న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో ప్రస్తుతం 6.10 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో 80 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్సేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి 50 ఏండ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ల శిక్షను రద్దుచేయాలని భావిస్తున్నది.
Ministry of Home Affairs: దేశంలోని జైళ్లలో జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs ) రాజ్యసభలో
చర్లపల్లి, అక్టోబర్ 30: ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం(ఒపెన్ ఎయిర్) జైలు సూపరింటెండెంట్ శివప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి ఒపెన