HIV positive prisoners | ఉత్తరప్రదేశ్ జైలులో మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది. (HIV positive prisoners) హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 47కు పెరిగింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిడ్స్ సోకిన రోగులకు చికిత్సతోపాటు కౌన్స
Telangana | వివిధ జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సిఫారసు మేరకు రాష్ట్�
Prisoner Birthday in Jail | ఒక ఖైదీ జైలులో పుట్టిన రోజు జరుపుకున్నాడు. (Prisoner Birthday in Jail) ఈ సందర్భంగా తోటి ఖైదీలకు పకోడి, చాయ్తో పార్టీ ఇచ్చాడు. దీంతో వారంతా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు.
తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.
జైల్లో ఖైదీ సెల్ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కలిగి ఉంటే అతడికి మూడేండ్ల జైలు శిక్ష విధించొచ్చని కేంద్ర ముసాయిదా చట్టం ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాలు ధరించడానికి అంగీకరి�
Prisoners Escape From Police Van | ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. (Prisoners Escape From Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
జైలులోని ఖైదీల భద్రత చాలా ముఖ్యమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ జిల్లా జైల్లో సోమవారం జైల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హాజరైన �
Telangana | హైదరాబాద్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసం�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క