ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క
కేసుల విచారణ వేగిరం చేయాలి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పిలుపు న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో ప్రస్తుతం 6.10 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో 80 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్సేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి 50 ఏండ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ల శిక్షను రద్దుచేయాలని భావిస్తున్నది.
Ministry of Home Affairs: దేశంలోని జైళ్లలో జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs ) రాజ్యసభలో
చర్లపల్లి, అక్టోబర్ 30: ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం(ఒపెన్ ఎయిర్) జైలు సూపరింటెండెంట్ శివప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి ఒపెన
పనాజీ: రిమాండ్ నిమిత్తం జైలుకు వచ్చిన లైంగికదాడి నిందితుల పట్ల ఖైదీలు అమానుషంగా ప్రవర్తించారు. నిందితుల దుస్తులు తీయించి వారితో నగ్నంగా గుంజీలు తీయించారు. ఈ సందర్భంగా మిగతా ఖైదీలు ఉత్సాహా పరుస్తూ చప్ప�
కొవిడ్ నేపథ్యంలో ములాఖత్లు బంద్యోగా చేయించాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలుహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల మానసిక ప్రవర్తనపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతో�
తొలిరోజు వేర్వేరు జైళ్లకు 114 మంది వరంగల్, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ సెంట్రల్ జైలులోని ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. గత నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం సందర్శన సందర్భంగా సెంట