జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి | జైళ్లపై సైతం కరోనా పంజా విసురుతోంది. ఒడిశాలో 120 మంది ఖైదీలు పాజిటివ్ పరీక్షించడంతో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఖైదీలకు కరోనా| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జైళ్లపై కూడా మహమ్మారి పంజా విసురుతున్నది
ఉత్తరాఖండ్లోని వివిధ జైళ్లో మగ్గుతున్న పలువురు ఖైదీలను 90 రోజుల పెరోల్పై విడుదల చేయనున్నారు. ఈ మేరకు హై పవర్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది బెయిల్, పెరోల్ లభించిన వారికి విముక్తి కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, మే 8: కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖైదీలతో కిక్కిరిసి ఉన్న జైళ్ల