పెండ్లికి ముందే సెక్స్ చేయడం లేదా సహజీవనం చేయడం శిక్షించదగిన నేరంగా పేర్కొంటున్న చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును 2022 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. మూడేండ్ల తర్వా
జైలు శిక్ష అనుభవిస్తున్న మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ శుక్రవారం అవినీతి కేసులో దోషిగా తేలారు. 1 మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(1ఎండీబీ)గా పిలిచే ఈ కుంభకోణం ఆధునిక ప్రపంచ చరిత్రలో జరిగిన అతి పెద్ద ఆ
ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన దోషిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని తల్లిపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 మే 31న టెంట్ ఇన్స్టాలర్ కుమార్తె (ఐదున్నరేండ్ల వయ�
నగరంలో ఓ అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతంలో ఓ వృద్ధుడు తన మనమరాలి వయసున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న షీ టీమ్స్ నిఘా బృందం అతనిని గమనించి పట్టుకున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సమయంలో అతని �
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ మరచి, వారి ఆస్తిని ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసిన కొడుకుకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహికార్ గురువా�
రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాల
గత ఎన్నికల్లో హైదరాబాద్ సంతోష్నగర్లో ఓ యువతి తన ఓటు వేసి ఆ తర్వాత మళ్లీ ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ అధికారులు ఆమె చేతి మీద ఉన్న సిరాను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ యువతిపై కేసు నమో�
ఓ హత్య కేసులో చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదంను దేశ బహిష్కరణ చేయడాన్ని నిలిపేయాలని వలస విభాగాన్ని రెండు అమెరికా కోర్టులు ఆదేశించాయి.
భారత సంతతి వ్యక్తి మెహుల్ గోస్వామి (39)ని న్యూయార్క్ అధికారులు ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఆయన న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీస్లో ప్రభుత్వోద్యోగం చేస్తూనే, గ్లోబల్ ఫౌండ్రీస్ అనే సెమీ కం�
చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్�
రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్షీట్లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును ర
జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్' కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే
తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ �