రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాల
గత ఎన్నికల్లో హైదరాబాద్ సంతోష్నగర్లో ఓ యువతి తన ఓటు వేసి ఆ తర్వాత మళ్లీ ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ అధికారులు ఆమె చేతి మీద ఉన్న సిరాను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ యువతిపై కేసు నమో�
ఓ హత్య కేసులో చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదంను దేశ బహిష్కరణ చేయడాన్ని నిలిపేయాలని వలస విభాగాన్ని రెండు అమెరికా కోర్టులు ఆదేశించాయి.
భారత సంతతి వ్యక్తి మెహుల్ గోస్వామి (39)ని న్యూయార్క్ అధికారులు ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఆయన న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీస్లో ప్రభుత్వోద్యోగం చేస్తూనే, గ్లోబల్ ఫౌండ్రీస్ అనే సెమీ కం�
చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్�
రెండేండ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడినవారు లేదా ఏడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన చార్జ్షీట్లో పేరున్న వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును ర
జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్' కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే
తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ �
హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉండగానే మరణించారు.
యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ బుధవారం నల్లగొండ ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ తీర్పు వెల్లడించారు. క
శిక్షా కాలంలో సగం పూర్తయిన తర్వాతనే బెయిల్ దరఖాస్తు విజ్ఞప్తిని అంగీకరిస్తామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చట్టానికి కొత్త భాష్యం చెప్పవద్దంటూ మొ�
మేజర్ అయిన భార్యతో ఆమె అంగీకారం లేకపోయినా శృంగారంలో పాల్గొనడం, అసహజ సంభోగం నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆమె భర్తపై ఐపీసీ సెక్షన్ 375(అత్యాచారం), సెక్షన్ 377(అసహజ శృంగారం) కింద శిక్ష వి�