ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు నిరుపేదలే ఉంటారు. వీరు ఉదయం బడికి వచ్చేటప్పుడు ఏమి తినకుండా వస్తుండగా.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇందు కోసం రాష్ట్ర సర్కారు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2కోట్లత�
పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మ
Telangana | ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ దఫా 60 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. మరో 10 వేల మందికి పదోన్నతులు లభిస్తాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులంతా వెంటనే తమకు కేటాయించిన స్థానాల్�
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న సర్కారు బడిలో మౌలిక సద�
ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�
ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఈవోలు యాదయ్య, సోమశేఖరశర్మ అన్నారు.
Primary school | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా
పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో దారుణం జరిగింది. మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Primary school | బడి చిన్నదే అయినా కలర్ఫుల్గా ఉంది కదూ. రంగు రంగుల బొమ్మలతో పిల్లలను ఇట్టే ఆకర్షిస్తున్న ఈ ప్రాథమిక పాఠశాల (primary School) జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం
బెంగళూర్ : పండగ సీజన్ ముగిసిన తర్వాత 1-5 తరగతులను తిరిగి తెరిచే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. దసరా సెలవల తర్వాత దీనిపై ఆలోచ�