మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారే వరకు పురపాలిక సిబ్బంది రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి, గొల్సర్తి, కోమటిపల్లి గిరిజన తండా, రామాయంపేట తండా తదితర కాలనీలలో ఫాగింగ్ యంత్రంతో దోమల మందు స్�
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఆయిల్ బాల్ వేయడంతో దోమల వృద్ధిని నివారించవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత లోపించకుండా చూడాల�
Oil balls | ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై నీరు నిల్వ ఉంటుందని, అదే విధంగా మురుగు కాల్వలలో మురుగునీరు ఉండడం వల్ల దోమలు వాటిని ఆవాసంగా మలుచుకోనున్నట్లు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్
Seasonal Deseases | వాతావరణంలో జరిగిన మార్పులతోనే అధిక శాతం సీజనల్ రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. జ్వరం ఇతర లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని లేకపోతే ప్రాణానికి ముప్పు తప్పదని చ�
Hyper Tension Screening | సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు డీఎంహెచ్వో డా. గాయత్రీదేవి చెప్పారు. జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వారందరికి హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ నిర్వ�
MPDO Basheeruddin | వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి�
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు �
Minister Jagadish Reddy | వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy ) కోరారు.
ఎయిడ్స్ ప్రాణాంతకమైన మహమ్మారి. మందులేని ఈ మాయరోగం కంటి మీద కునుకులేకుండా చేసింది. అవగాహన లోపం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహరలోపం బారిన పడుతారు. అందువల్ల ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక�
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా �
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలం తప్ప, శాశ్వతంగా నిర్మూలించలేం. నూటిలో 13 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. మధుమేహం రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఏ నియమాలు పాటించాలో.. 18,090 మందిపై అధ్యయనం �
కాంగ్రెస్, టీడీపీ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అన్ని సమస్యలు తీరడంతో పాటు ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�