పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ
వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. లోతట్టు, స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ �
వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చిక�
ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండాపోతున్నది. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారో గ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో యావత్ ప్ర పంచం యోగా వైపు చూస్తున్నది. సర్వరోగాలకు యో గానే మందు అ
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో
ప్రపంచ మలేరియా దినం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి �
వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే సుడిదోమ నివారణకు జపాన్కు చెందిన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అర్కెస్ట్రా పెస్టిసైడ్ను ఆవిష్కరించినట్టు జాప్కు చెందిన నిహాన్ నొహియాకూ కంపెనీ భారతీయ అన�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
చలికాలంలో ఉసిరి కాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులును �
డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణపై కేంద్రం గుత్తాధిపత్యం కుట్రపూరితంగా డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి! అందులో రామప్ప, లక్నవరం, ఉస్మాన్సాగర్ ప్రైవేటీకరణ దిశగా
ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర�
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీన్యూఢిల్లీ, జూలై 20: కరోనా మహమ్మారిపై పోరులో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ర్టాలు కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నియంత్రణపై మంగళవారం నిర్�
పూర్వజన్మ కృతం పాపంవ్యాధి రూపేణ పీడ్యతేతచ్ఛాంతి రౌషధై ర్దానైఃజపహోమ సూరార్చనైః పూర్వజన్మలో చేసిన పాపము వ్యాధి రూపంలో బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ జన్మలో చేసిన పాపము ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుం�