కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని, అందుకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
పరకాల కేంద్రంగా పనిచేసే ప్రతి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సలహాదారు దాసరి రమేశ్ (Dasari Ramesh) అన్నారు. ప్రెస్ క్లబ్లో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం అందించ
జర్నలిస్టుల అక్రెడిటేషన్ విధివిధానాలు, మార్గదర్శకాలపై సలహాలు, సూచన లు ఇవ్వాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్క్లబ్ల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టు�
తనను అన్ని విధాలా మోసగించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దాసరి శివకుమార్పై చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త వేడుకున్నది.
కులగణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపడితే మిలియన్ మార్చ్ తరహాలో పోరాటాలు నిర్వహిస్తామని బీసీ కుల సంఘా లు, మేధావుల విస్తృతస్థాయి సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి శివారులోని ఐఎంఆర్ ఆగ్రో వెట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, దుర్వాసనతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆ చుట్టుపక్క గ్రామాల ప్రజలు వాపోతున్న
“తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు.
ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా న�