Rajya Sabha | మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలన (President rule) ను మరో ఆరు నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం (Union Government) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ త�
Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల�
Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్పై రాష్ట్రపతిక�
Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రధాని మోదీని కోరారు.
Anagani Satya Prasad | మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి �
Gone Prakash Rao | ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం చూస్తుంటే.. రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియనవే భావన కలుగ�
Somu Veerraju | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాల
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధి�
Impose President Rule | మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు
కోల్కతా : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ యోచిస్తోందని, ఈ మేరకు ప్లాన్ను సైతం సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ �
హింసాకాండపై విచారణ జరిపించండిసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ, మే 4: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు�