BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్
Ramnath kovind | రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఈ నెల 20న నగరానికి వస్తున్నారు.
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక�
న్యూఢిల్లీ: దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు తొలి ర్యాంక్ దక్కింది. ఆ నగరానికి మొదటి ర్యాంక్ దక్కడం ఇది అయిదోసారి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఆ నగర�
ఆదివాసీ సాంప్రదాయ నృత్యం గుస్సాడీకి అరుదైన గౌరవం దక్కింది.. గుస్సాడీ కళాకారుడు కనకరాజును పద్మశ్రీ అవార్డు వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. చేతుల�
న్యూఢిల్లీ, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు గవర్నర్లు.. మార్గదర్శకులు, మిత్రులు, తత్వవేత్తల వంటివారిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. గవర్నర్లు వీలైనంత సమయం రాష్ట్ర సంక్షేమానికి క�
న్యూఢిల్లీ: జానపద నృత్యకారిణి, ట్రాన్స్జెండర్ మంజమ్మ జోగతి .. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నది. అయితే ఆ అవార్డు స్వీకరించేందుకు వెళ్లిన మంజమ్మ .. తనదైన రీతి�
ఆయన రియల్ శ్రీమంతుడు.. వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో ఊర్లో పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించాడు..అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. అందుకే పద్మశ్రీ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకీ �
రైతు చింతల వెంకట్రెడ్డి, శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ 2020 ఏడాదికి 141 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి 2021 ఏడాదికి 119 మందికి నేడు ప్రదానం హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్