ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 13న శంషాబాద్ మండలం ముచ్చింతల్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తున్న నేపథ్యంలో సీఎస్ సోమేశ్కుమార్ గురువా
కరోనాపై భారత్ పోరు స్ఫూర్తిదాయకం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ చైనా ప్రస్తావన లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 31: పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కే�
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నారు. జనవరి 3 వరకు బొల్లారంలోన�