న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం కంటి శుక్లానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ సర్జరీ జరిగినట్లు రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అ
ప్రజల కోసం చర్చించాల్సిన అత్యున్నత వేదిక కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదు అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి మన బిడ్డలు ఆటంకాలను అధిగమించి ఒలింపిక్స్లో పతకాలు సాధించారు స్వాతంత్య్ర దినోత్సవ సందేశ�
లవ్లీనాకు రాష్ట్రపతి అభినందన | లింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. లవ్లీనా దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఒలింపిక్ మోడల్ యువత
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ఉదంతం, వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు కాంగ్రెస్ మినహా ఎనిమిది విపక్ష పార్టీలు లేఖ రాశాయి. రాజ్యాంగ �
భారతదేశం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ స�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు ప�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను కూడా ఆదాయపన్ను కడుతున్నట్లు �
భారతదేశం రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఇన్ని రోజులకు రాంనాథ్ కోవింద్ తాను పుట్టిన ఊరు పరాంఖ్కు వెళ్లారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే భూమాతకు నమస్కారం చేశారు. మట్టిని చేత్తో తీసుకుని నుదుటిపై రాసుకు�
లక్నో: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర ప్రదేశ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుని ఆరోగ్యం విషమించి మరణించిన కాన్పూర్ మహిళ కుటుంబానికి పోలీస్ అధికారులు క్షమాపణ చెప్పారు. ఇండియన
సొంతూరికి రైలెక్కిన రాష్ట్రపతి దంపతులు | భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు.
ప్రత్యేక రైలులో సొంతూరికి రాష్ట్రపతి కోవింద్ | రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ కన్పూర్లోని తన స్వస్థలం పారౌఖ్కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు.
యోగా దినోత్సవం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్న�