ఆదివాసీ సాంప్రదాయ నృత్యం గుస్సాడీకి అరుదైన గౌరవం దక్కింది.. గుస్సాడీ కళాకారుడు కనకరాజును పద్మశ్రీ అవార్డు వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అయితే, ఆయనది ఏ జిల్లా? ఈ అవార్డును ఎవరికి అంకితం ఇచ్చారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..