Gaddar | ప్రజా గాయకుడు గద్దర్పై(Gaddar) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి(Bandi Sanjay) వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
‘నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మ
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
దేశంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేయడంలో గిరిజనులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీలను సాధిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత ఏడాది గుస్సాడి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశా
Padmasri – Darshanam Mogulaiah| దర్శనం మొగిలయ్య.. తెల్ల చొక్కా, పెద్దజుట్టు, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు. తన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అద్భుత కళకు చిట్
Vajira Chitrasena: శ్రీలంక జాతీయురాలు, ఆ దేశానికి చెందిన అలనాటి సంప్రదాయ నృత్యకారిణి, 89 ఏండ్ల వజిర చిత్రసేనకు ఇవాళ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీలంకలోని
ఆదివాసీ సాంప్రదాయ నృత్యం గుస్సాడీకి అరుదైన గౌరవం దక్కింది.. గుస్సాడీ కళాకారుడు కనకరాజును పద్మశ్రీ అవార్డు వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. చేతుల�
ఆయన రియల్ శ్రీమంతుడు.. వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో ఊర్లో పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించాడు..అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. అందుకే పద్మశ్రీ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకీ �