లోక్సభ, అన్ని రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే ప్రతిపాదనను అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం తేల్చిచెప్పారు.
Jamili Elections | దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 8 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మాజీ రాష్
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
న్యూఢిల్లీ, జూలై 24: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్ఠమైనవని, వాటిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. పేద కుటుం బం నుంచి ఈ స్థాయికి వచ్చానన్న ఆయ న ప�
న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్నది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు జూలై 21న జరుగనున్నాయి. కొత్తగా ఎన్నికైన అభ్యర్థి 25న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఈ నె
తెలంగాణకు చెందిన నలుగురు సోమవారం పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన రెండో విడుత పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 65 మంది అవార్డులు స్వీకరి�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. క్రీడాకారుడు నీరజ్ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. �
ప్రజాస్వామ్యంలో, సుపరిపాలనకు పారదర్శకత అత్యంత ముఖ్యమైందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. దర్బార్ అనే పదాన్ని స్వాతంత్రం రాని రోజుల్లో రాచరికానికి గుర్తుగా వాడేవారని, కానీ.. �
న్యూఢిల్లీ: కొడుకులు, కూతుళ్లకు సమాన హోదా కల్పించామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పురుషుల మాదిర�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలయ్యాయి.
రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా ...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత యువశక్తి సామర్థ్యాన్ని చూశామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించిందని చెప్పారు. టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సదరన్ నేవల్ కమాండ్ను సందర్శించారు. ఆ కమాండ్ కార్యాచరణ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. కేరళలోని కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్కు ఆయన వెళ్లారు. నౌకాదళానికి చెందిన నౌక
ఢాకా: పాకిస్థాన్ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేసింది. అయితే దాన్ని మళ్లీ పునర్ నిర్మించారు. ఇవాళ ఆలయాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మళ్లీ ప్రారంభిం�