పాక్పై విజయానికి 50 ఏండ్లు పూర్తి జవాన్ల త్యాగాలను స్మరించుకొన్న దేశం యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి బంగ్లా విజయోత్సవాల్లో కోవింద్ పరేడ్లో పాల్గొన్న భారత సైన్యం ఆ యుద్ధం సువర్ణాధ్యాయం: రాజ్నాథ్ న్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ 50వ ఆవిర్భావ దినోత్సవం, విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన బుధవారం ఢాకా చేరుకున్నారు. మూడు రోజులపాటు ఆ
వాటి లోటుపాట్లను చూడని చట్టసభలు దాంతో తీవ్ర సమస్యలు, కోర్టులపై భారం ‘సెక్షన్ 138’తో మేజిస్ట్రేట్లు ఉక్కిరిబిక్కిరి వాయిదాలకు కోర్టులు కారణం కాదు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: చట్టసభలు తాము ఆమోది�
Lakhimpur Kheri Violence | దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వెల్లడిం�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన రెండో కంటికి చేసిన కంటిశుక్లం ఆపరేషన్ విజయవంతమైందని రాష్ట్రపత�
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను సోమవారం కలిశారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలుతో కలిసి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ శతాబ్ది వేడు�
కొత్త జోనల్ వ్యవస్థతో తొలగిన అడ్డంకులు స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి ర�