న్యూఢిల్లీ, జూలై 24: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్ఠమైనవని, వాటిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. పేద కుటుం బం నుంచి ఈ స్థాయికి వచ్చానన్న ఆయ న ప్రజాస్వామ్యంలోనే ఇది సాధ్యపడుతుందన్నారు.
కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. రాష్ట్రపతి పదవిలో ఉండగా కాన్పూర్లోతన ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం మరిచిపోలేని క్షణాలని తెలిపారు.